శ్రీ సమ్మక్క-సారలమ్మ మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ.|

0
126

హైదరాబాద్ : రెండేళ్లకు ఒక్కసారి అత్యంత వైభవంగా జరిగే తెలంగాణ కుంభమేళా.  

ఈనెల 28 నుండి 31వ తేదీ వరకు జరిగే శ్రీ సమ్మక్క- సారలమ్మ మేడారం మహాజాతరకు సంబంధించిన పోస్టర్ ను రేవంత్ రెడ్డి  ఈ రోజు శాసనసభలోని సిఎం ఛాంబర్ లో ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా సహచర మంత్రులు, గిరిజన పెద్దలు, పూజారులతో కలిసి ముఖ్యమంత్రి ని మహా జాతరకు ఆహ్వానించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు దనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, నాగరాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, మరియు గిరిజన పెద్దలు, పూజారులు తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
నిమ్మనపల్లి: రెండు బైకులు ఎదురెదురు ఢీ.. వృద్ధుడికి గాయాలు.
శుక్రవారం రాత్రి నిమ్మనపల్లి మండలంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బాలినాయుని పల్లెకు...
By Pagadala Venkateswar 2026-02-07 07:03:06 0 93
Andhra Pradesh
చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్
చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకచీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్...
By Vadlamudi NagaVenkat 2026-03-09 09:48:16 0 676
Telangana
నిండుమనసుతో హాట్రిక్ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటా: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
డివిజన్ ఎం.ఎన్.రెడ్డి నగర్ కాశీ విశ్వేశ్వర ఆలయ కమ్యూనిటీ హాల్ నందు కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో...
By Sidhu Maroju 2025-06-15 11:43:54 0 1K
Telangana
బిఆర్ఎస్ పార్టీని దిక్కరించిన కవితను సస్పెండ్ చేయడం కరెక్టే : మాజీ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితపై బిఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-09-03 10:31:33 0 331
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com