అన్నమయ్య జిల్లాని కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి తరలింపు

0
245

అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి తరలించడంతో, ఆదివారం సాయంత్రం కలెక్టరేట్ రికార్డులు, కంప్యూటర్లు, ఫర్నీచర్ వంటి వివిధ సామాగ్రిని ఖాళీ చేసి, అధికారుల సమక్షంలో ట్రక్కుల్లోకి ఎక్కించి మదనపల్లెకు తరలించారు. ఈ తరలింపుతో కలెక్టరేట్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రేపటి నుంచి మదనపల్లెలో స్పందన గ్రీవెన్స్ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగనున్నాయి. పత్రాల సమగ్రతను, కార్యకలాపాల అంతరాయం లేకుండా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Search
Categories
Read More
Telangana
బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలుగా నడికట్ల రోజా నియామకం. నియామక పత్రాన్ని అందజేసిన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
  మల్కాజిగిరి  జిల్లా కుత్బుల్లాపూర్ బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలు గా...
By Sidhu Maroju 2025-06-14 15:27:46 0 1K
Andaman & Nikobar Islands
Blue Economy Boost Strengthens Andaman Fisheries Sector
The Andaman & Nicobar Islands continue to play a vital role in India's Blue Economy through...
By Fathima Safa 2026-06-27 10:17:18 0 77
Andhra Pradesh
రంజాన్ రోజుల్లో ప్రార్థనల కోసం వెసులుబాటు,ఫిబ్రవరి 18 నుంచి మార్చి 19 వ తేదీ వరకు అనుమతి,సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ మంత్రి ఫరూక్ .
రంజాన్ పవిత్ర మాసంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు/పాఠశాలలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం...
By John Baji 2026-02-11 05:58:30 0 435
Andhra Pradesh
విద్యా అనేది శక్తివంతమైన ఆయుధం: ఎంఎల్ఏ మిరియాల శిరీషదేవి
ఇంటర్మీడియట్, పదవ తరగతి CBSC ఫలితాల్లో రంపచోడవరం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్ధులను...
By Shyamala Yadagiri 2026-04-22 02:58:43 0 199
Telangana
కొత్తబస్తీకి కల్వర్టు- 45 ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు.|
      మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ 190 డివిజన్ కొత్త బస్తీ...
By Sidhu Maroju 2025-12-22 12:30:36 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com