గొరవనహల్లిలో 'జనతా ఫౌండేషన్ ట్రస్ట్' ఆవిర్భావం: నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ
పరిగి, జనవరి 1, 2026: పరిగి మండలం గొరవనహల్లి గ్రామంలో నిన్నటి రోజున 'జనతా ఫౌండేషన్ ట్రస్ట్' నూతనంగా స్థాపించబడింది. సామాజిక సేవయే లక్ష్యంగా ఏర్పడిన ఈ ట్రస్ట్, తన సేవా కార్యక్రమాలను ఆరంభంలోనే క్రియాశీలకంగా ప్రారంభించింది.
తొలి సేవా కార్యక్రమం: ట్రస్ట్ స్థాపనలో భాగంగా నిర్వహించిన మొట్టమొదటి కార్యక్రమంలో భాగంగా, గ్రామంలోని దాదాపు 10 మంది నిరుపేదలకు మరియు వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. చలి తీవ్రత దృష్ట్యా ఈ దుప్పట్ల పంపిణీ చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో జనతా ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు లవన్, హేమంత్, నవీన్, చంద్ర, తరుణ్, సుధ మరియు నాగేంద్రతదితరులు పాల్గొని, స్వయంగా దుప్పట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంలోని వెనుకబడిన ప్రజలకు తోడుగా నిలవడమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఇట్లు, జనతా ఫౌండేషన్ ట్రస్ట్, గొరవనహల్లి, పరిగి మండలం.
#Venugopal #Bharatawaz #newsreporter
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy