పెదవడ్లమూడి గ్రామంలో 1,75,000 చెక్కు పంపిణీ

0
158

*పెద్దవడ్లపూడి గ్రామంలో1,75,000/- రూపాయల ఎల్ ఓ సి చెక్కు పంపిణీ* 

 

*మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన కుటుంబ సభ్యులు*

 

మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో మంత్రి నారా లోకేష్ చొరవతో ఎల్ ఓ సి చెక్కును టిడిపి నాయకులు అందజేశారు. పెదవడ్లపూడి గ్రామానికి చెందిన తాత సుధా పద్మ శ్రీ కి ఎల్ ఓ సి రూ 1,75,000 వేల రూపాయల చెక్కును, టిడిపి నాయకులు అందజేశారు. ఎల్ ఓ సి చెక్కు అందుకున్న లబ్ధిదారులు మంత్రి స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలియజేశారు. చెక్కు అందజేసిన వారి లో మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, గ్రామ పార్టీ అధ్యక్షులు యేళ్ళ శివరామయ్య, మాదల రమేష్ బాబు, చిట్టిబొమ్మ వెంకటేశ్వరావు, కనపాల సాగర్, కంచర్ల బద్రి, జాలాది సందీప్, తదితరులు పాల్గొన్నారు......

Search
Categories
Read More
Andhra Pradesh
సామర్లకోటలో ఎస్ఐ మౌనిక, ఎంపీడీవోకు సన్మానం
సామర్లకోటలో ఎస్ఐ మౌనిక మరియు ఎంపీడీవో హిమామహేశ్వరి సేవలను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. రాజ్యసభ...
By Ratna Sekhar 2026-03-11 07:41:26 0 286
Telangana
ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ అదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితులు అరెస్టు, మరో 9 మంది పరారీ
మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): రాష్ట్రంలో సంచలం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి,...
By Bittu Bittu 2026-01-16 13:16:34 0 609
Telangana
రోడ్డులు తవ్వి వదిలేసిన అధికారులు
Old city Rashapuram colony lo GHMC Adikarulu Abhivudi panulo bhagamga roads thavaru dinitho atuga...
By Poloju Bhaskar 2026-03-09 04:20:18 0 141
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com