ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....

0
221

ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....


చీరాల: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించాలని, అలానే కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ప్రతి ఒక్కరూ వారు కోరుకున్న విజయాలను అందుకోవాలని బలరామకృష్ణమూర్తి గారు మరియు  వెంకటేష్ బాబు గారు ఆకాంక్షించారు.

 

#Narendra

Search
Categories
Read More
Business EDGE
BMA EDGE!  Your Gateway To A Zero Investment, High Return Business Network!
BMA EDGE!  Your Gateway To A Zero Investment, High Return Business Network! At Bharat Media...
By Business EDGE 2025-04-28 06:57:55 0 3K
Andhra Pradesh
రెండు కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు
*రూ.2 కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు*   ఆంద్రప్రదేశ్ నంద్యాల జిల్లా జలదుర్గానికి చెందిన...
By Rajini Kumari 2026-01-20 11:04:15 0 118
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ పేరున శివాలయంలో పూజలు
*మంత్రి లోకేష్ పేరున శివాలయంలో పూజలు...*   ************************** మంగళగిరి శ్రీ గంగా...
By Rajini Kumari 2026-01-23 11:56:32 0 139
Andhra Pradesh
ఎమ్మెల్యే జన్మదినం: టీడీపీ నాయకుడి శుభాకాంక్షలు.
మదనపల్లెలో ఆదివారం ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నాయకుడు కందికట్ల జయ,...
By Pagadala Venkateswar 2026-02-01 10:46:01 0 94
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com