న్యూ ఇయర్ సెలబ్రేషన్ శాంతియుతంగా నిర్వహించాలి: డీఎస్పీ

0
123

గుంటూరు నగర ప్రజలకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు వేస్ట్ డీఎస్పీ కే.అరవింద్ తెలిపారు. బుధవారం డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ప్రజలందరూ శాంతియుతంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ నిర్వహించుకోవాలన్నారు. డీజీలు పెట్టడం, త్రిబుల్ రైడింగ్, ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసేసి సబ్జాలతో రోడ్డు మీద తిరగడం, పబ్లిక్ ప్రదేశాలలో కేక్ కటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Like
1
Search
Categories
Read More
Telangana
మేడారం వెళ్తుండగా అదుపుతప్పి వాహనం బోల్తా
బుధవారం ములుగు జిల్లా తడ్వాయి మండల కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం జిల్లా...
By Prashanth Goindla 2026-02-04 06:09:46 0 56
Andhra Pradesh
పంట రేషన్ & ధాన్యం కొనుగోలు |
పంట రేషన్ & ధాన్యం కొనుగోలు: కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 30 లక్షల టన్నుల ధాన్యం ఆమోదం...
By BMA ADMIN 2025-10-14 07:48:54 0 470
Telangana
బైక్ లారీ డి వ్యక్తి మృతి
ఈరోజు ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో పసునుపర్తి టు కేశపూర్ మార్గమధ్యలో కేశపూర్ నుండి వస్తున్న...
By Prashanth Goindla 2026-01-14 04:45:22 0 150
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com