సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్ఓసి పత్రాల అందజేత

0
133

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ పత్రాలు అందచేత ..        

 

పశ్చిమ నియజకవర్గానికి సంబంధించిన ఇద్దరికీ ఎల్వోసీ పత్రాలను ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో అంద చేశారుమ్

46 వ డివిజన్ కు చెందిన 16 సంవత్సరాల బత్తుల జీవన్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.. అతని తలకు తీవ్ర గాయలవ్వడంతో వైద్యం ఖర్చుల కోసం స్థానిక కూటమి నాయకుల ద్వారా ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి బాధితునికి వైద్య ఖర్చుల నిమిత్తం 1.20,000/_ రూపాయల తక్షణ సాయం అందించాలంటూ సీఎం సహాయ నిధికి లేఖను రాసారు.. అదే విధంగా పాత బస్తీ 51 వ డివిజన్ కు చెందిన 55 ఏళ్ల గూడెల తవుడు కిడ్నీ వ్యాధి కారణంగా అనారోగ్యంతో బాధ పడుతోంది.. బాధితుల కుటుంబ సభ్యులు కూటమి నాయకుల ద్వారా ఎమ్మెల్యే సుజనా చౌదరి. కార్యాలయాన్ని సంప్రదించారు.. మేజర్ సర్జరీ తో పాటు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే కార్యాలయం అండగా నిలిచింది.. వైద్య ఖర్చుల కోసం 5,00,000/_ రూపాయలు మంజూరు చేయాలంటూ ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం రిలీఫ్ ఫండ్ కు లేఖను రాసారు.. భాదితుడి మెరుగైన వైద్యం కోసం భవానీ పురం లోని ఎన్డీఏ కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు ఎల్ ఓ సీ పత్రాలను అంద చేశారు.. 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్, బంకా నాగమణి, విజయవాడ తెలుగుదేశం పార్లమెంటు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోగంటి రామారావు, తెలుగుదేశం పార్టీ 46 వ డివిజన్ అధ్యక్షుడు లోకేష్, యం యల్ ఏ కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ గారు... సుజనా మిత్రలు, మరియు కూటమి నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో జరిగిన చలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆదివారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రజలు చలిమంటలు...
By Kothuru Murali 2026-02-08 10:27:12 0 30
Andhra Pradesh
తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం: రోడ్డు ప్రమాదం లో హై స్కూల్ టీచర్ మృతి
మొగరాల పంచాయతీ లో గిరికినెట్టుగ్రామానికి చెందిన శ్రీ నివాసులు టిచర్ ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు...
By Karapati Gopi 2025-12-29 04:59:39 0 196
Telangana
Elections in telangana
ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందుగా రాష్ట్రంలో 48 గంటల సైలెంట్...
By G k Nookala 2026-02-09 17:50:15 0 79
Andhra Pradesh
ఉమ్మడి జిల్లా కందుకూరు మార్కాపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారుల సమీక్ష సమావేశం
*ప్రకాశం జిల్లా తేది:29.01.2026*   *ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్...
By Rajini Kumari 2026-01-29 13:44:29 0 102
Telangana
స్వర్గీయ ఇందిరా గాంధీ 108 వ జయంతి— నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి...
By Sidhu Maroju 2025-11-19 07:37:40 0 109
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com