ఆయి శెట్టి సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

0
179

గుంటూరు నగరంలోని నెహ్రు నగర్56వ డివిజన్ కార్పొరేటర్ ఆయి శెట్టి కనకదుర్గ శ్రీనివాస్ మార్కెట్ (శ్రీను) ఆధ్వర్యంలో 2026 సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు మీడియా ద్వారా తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారి ట్రస్ట్ తరఫున సంక్రాంతి సంబరాలు నిర్వహించడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ కోమల వల్లి తాయారు సమేత శ్రీ సారంగపాణి స్వామి వారి ధనుర్రాస మహోత్సవములు కార్యక్రమాలు కూడా జరుగుతాయని వారు తెలిపారు 30వ తారీఖున అనగా మంగళవారం నాడు శ్రీ కోమలవల్లి తాయారు సమేత సి సారంగ పాణి స్వామివారి అఖండస్థాపన మరియు ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయని తెలిపారు మొదటి రోజు మంగళవారం నాడు గుంటూరు నగరం జిజిహెచ్ సూపర్డెంట్ డాక్టర్ఎస్ఎస్సి రమణ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను సేకరించారు. జనవరి 17 తారీకు వరకు జరిగే యొక్క మహోత్సవములకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి తీర్థప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. విచ్చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగాయని వారు తెలిపారు 12వ తారీకు సోమవారం నాడు గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జనవరి 17 తారీకు వరకు జరిగే ఈ యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలకు ప్రతి ఒక్కరు హాజరై ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు కార్యక్రమాలకు ఇవ్వకూడదని క్రీడాకారుల నిరసన
ప్రచురణార్థం 14/12/25 సింగ్ నగర్    మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు...
By Rajini Kumari 2025-12-15 08:04:44 0 223
Telangana
"తాడ్‌బండ్‌లో భక్తి వెల్లువ… హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా!"
సికింద్రాబాద్ : తాడ్‌బండ్‌లోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం హనుమాన్ జయంతి సందర్భంగా...
By Sidhu Maroju 2026-04-02 06:49:09 0 210
SURAKSHA
The Compassionate Guardian: The Inspiring Journey of B. Raja Kumari, IPS
Leading with Empathy: How One Officer Is Redefining Policing Through Human Connection In the...
By Kalaga Sailaja 2026-07-13 12:46:13 0 57
Telangana
మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ పోలీసుల కార్డన్ సెర్చ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి :  మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 250 మంది పోలీస్...
By Sidhu Maroju 2025-11-19 07:23:25 0 206
Andhra Pradesh
పుంగనూరు: ఆ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో బుధవారం జిల్లా ఎస్పీ ధీరజ్...
By Kothuru Murali 2026-04-22 14:33:09 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com