ఒక రోజు ముందే పెన్షన్లు నేడే పంపిణీ

0
367

ఎపీ ప్రభుత్వం ప్రతి నేల ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్లు ఒక రోజు ముందే ఇవ్వడం జరుగుతుంది.యన్.టి.ఆర్ భరోసా పెన్షన్లు కోసం 2,743కోట్లును విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 63లక్షల పైగా పెన్షన్లు దారులుకు నేడు సచివాలయం సిబ్బంది ఇంటి వద్ద నే డబ్బులను అందజేశారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: లోకేశ్ ఇంట కూటమి నేతల సందడి.. ఇవాళ చిత్తూరు, అనకాపల్లి నేతలకు ఆతిథ్యం.
మంత్రి లోకేశ్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చిత్తూరు, అనకాపల్లి కూటమి నేతలకు ఆత్మీయ విందు...
By Pagadala Venkateswar 2026-02-14 06:10:03 0 92
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని...
By Bharat Aawaz 2025-05-27 04:42:17 0 3K
Andhra Pradesh
చీరాలలో ఘనంగా ప్రింటర్స్ డే వేడుకలు
చీరాల:  ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని ముద్రణ రంగంలో వృద్దిలోకి...
By Gadiyapudi Narendra 2026-02-24 16:56:05 0 120
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com