ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు ఎస్పీ !

0
262

కర్నూలు :

సి.హెచ్. ద్వారకా తిరుమల రావు ఐపియస్ గారిని  మర్యాదపూర్వకంగా కలిసిన ...జిల్లా ఎస్పీ.

నేడు మాజీ డిజిపి, APSRTC వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సి .హెచ్. ద్వారకా తిరుమలరావు ఐపియస్ గారు  కర్నూలు  2 వ ఎపిఎస్పీ  బెటాలియన్ అతిథి గృహం కు ఈ రోజు విచ్చేశారు. 

ఈ  సందర్భంగా  కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.

Search
Categories
Read More
Business & Finance
GO-EAST Portal to Boost Investment in Odisha
The Odisha government is strengthening the GO-EAST Single Window Clearance System to accelerate...
By Navya Sree 2026-06-29 06:35:25 0 60
Andhra Pradesh
ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా డి.సురేష్ బాబు
ప్రోగ్రెసివ్ ప్యానల్ మద్దతు తో ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా డి.సురేష్ బాబు ఏకగ్రీవంగా...
By Karapati Gopi 2025-12-28 14:56:18 0 323
Telangana
"పెండింగ్ సమస్యల పరిష్కారానికి డీసీని కలిసిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాజీ...
By Sidhu Maroju 2026-06-08 09:20:44 0 213
West Bengal
8th Pay Commission: Kolkata Outreach and Consultations
In a significant move for government employees, the 8th Pay Commission is set to commence its...
By Lokeshwari Panthadi 2026-07-03 05:13:27 0 48
Andhra Pradesh
Anna Lezhneva: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.
అన్నా లెజినోవాకు ఘన స్వాగతం పలికిన ధర్మకర్తలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అన్నా...
By Pagadala Venkateswar 2026-02-03 13:12:11 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com