పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జేసీబీ

0
85

పుంగనూరు పట్టణంలో శనివారం సాయంత్రం ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని జేసీబీ ఢీకొనడంతో సింగరిగుంట గ్రామానికి చెందిన సంతోష్ (17) అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Sikkim
Sikkim Strengthens Disaster Resilience and Climate Action
Sikkim continues to enhance its disaster management and climate resilience efforts in response to...
By Fathima Safa 2026-06-25 08:25:25 0 81
Punjab
Punjab’s Massive Infrastructure Drive: A Health & Sports Boost
The Punjab government is set to redefine the state’s landscape with a massive...
By Lokeshwari Panthadi 2026-06-29 08:48:59 0 67
Andhra Pradesh
కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డు లో అడ్డంగా. వేరు శెనగ వ్యా పారం
దేశంలోనే విశాఖ నగరాన్ని అతి సుందరి క రణంగా తీర్చి దిద్ద లని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు...
By Mobbu Venkatramana 2026-01-23 05:06:24 0 644
Business & Finance
Is GST Composition Scheme Right for Your Business
The GST Composition Scheme is designed for eligible small businesses seeking a simpler way to...
By Navya Sree 2026-07-17 06:43:39 0 37
Tripura
Tripura Secures ₹211 Cr Central Boost for Rural Roads
Tripura’s rural infrastructure is set for a massive transformation following the Central...
By Lokeshwari Panthadi 2026-06-25 12:58:46 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com