PGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారం

0
367

PGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారం


బాపట్ల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం అక్కయపాలెం గ్రామానికి చెందిన శ్రీమతి దీవెల సత్యదేవి గారికి సమస్యకు PGRS ద్వారా పరిష్కారం లభించింది. ఆమె భర్త శ్రీ దివ్వెల చిన్న పున్నారావు (లేట్) మాజీ సైనిక ఉద్యోగి కాగా, మాజీ సైనిక కోటా కింద ఇంటి స్థలం మంజూరు చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్‌లో అర్జీ దాఖలు చేశారు.


* ఇప్పటికే య.0.06 సెంట్ల ఇంటి స్థలం మంజూరు చేసినప్పటికీ, మిగిలిన య.0.04 సెంట్లు కూడా మంజూరు చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు.


* ఈ ఫిర్యాదుపై స్పందించిన వేటపాలెం తహసీల్దార్ విచారణ చేపట్టి, కొత్తపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 378/1A, 2Aలో ఉన్న లేఅవుట్‌లో ముందుగా మంజూరైన య.0.06 సెంట్లతో పాటు అదనంగా య.0.04 సెంట్లు కలిపి మొత్తం య.0.10 సెంట్ల భూమిని కేటాయించారు. సర్వే నిర్వహించి, ఫిర్యాదుదారుని సమక్షంలో హద్దు రాళ్లు పాతించి భూమిని అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

* ఈ విధంగా తన సమస్య పూర్తిగా పరిష్కారమవ్వడంతో శ్రీమతి దీవెల సత్యదేవి ఆనందం వ్యక్తం చేస్తూ, కేవలం PGRS గ్రీవెన్స్‌లో అర్జీ పెట్టడం వల్లే న్యాయం లభించిందని పేర్కొన్నారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Chandigarh
Chandigarh Sets Bold Climate Goal: 1.26 Crore Tonnes CO₂ Cut by 2030
Chandigarh is charting an ambitious path toward environmental sustainability with its State...
By Bharat Aawaz 2025-07-17 06:16:35 0 1K
Telangana
నిజామాబాద్: డిసియం వ్యాన్ ది......ఒకరి పరిస్థితి విషమం
దిసియం వ్యాన్ డికోని ముగురు తివ్రగాయల పలినట్లూరురల్ SHO శ్రీనివాస్ తిలిప్యారు. రూరల్ పోలీ స్టేషన్...
By Sadaq Sadaq 2026-02-28 00:02:24 0 129
Telangana
హైడ్రా మోడల్‌కు చెన్నై ఫిదా… ₹1200 కోట్ల భూమి స్వాధీనం.|
హైదరాబాద్: నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన...
By Sidhu Maroju 2026-04-08 09:43:55 0 140
Andhra Pradesh
మదనపల్లెలో భవన నిర్మాణం మేస్త్రి అదృశ్యం.
మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన భవన నిర్మాణ మేస్త్రి సోమశేఖర్ శుక్రవారం నుంచి...
By Pagadala Venkateswar 2026-03-15 12:24:16 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com