బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం

0
290

బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం తో బంగ్లాదేశ్ తో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్టేనా?

బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరత నెలకోన వేళ ఆ దేశ తోలిమహిళా ప్రధాని బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం పెద్ద సమస్య గా మారిందని, బంగ్లాదేశ్ లో ర్యాడికల్ గ్రూపులు తెగ రెచ్చిపోతుండగా బి.యన్.పి భారత్ తో సత్సంబంధాలు కోసం యత్నిస్తోంది.ఈవేళ ఈ పరిణామం జరిగింది. దీంతో బంగ్లాదేశ్ తో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్టేనానీ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
రాత్రి వేళల్లో విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు - నైట్ మానిటరింగ్‌లో సిబ్బందికి ఒంగోలు డీఎస్పీ హెచ్చరిక
రాత్రి వేళల్లో విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు - నైట్ మానిటరింగ్‌లో సిబ్బందికి ఒంగోలు...
By Chennaiah Kati 2026-01-22 13:00:25 0 158
Telangana
మెట్లపై నుండి జారి పడి భర్త మృతి.. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత(30)ను 14 నెలల కిందట ప్రేమ వివాహం...
By Pinnehasan Odela 2026-02-24 11:42:49 0 129
Telangana
రైలు ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న...
By Sidhu Maroju 2025-09-20 10:53:29 0 237
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com