బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం
Posted 2025-12-30 03:39:26
0
396
బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం తో బంగ్లాదేశ్ తో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్టేనా?
బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరత నెలకోన వేళ ఆ దేశ తోలిమహిళా ప్రధాని బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం పెద్ద సమస్య గా మారిందని, బంగ్లాదేశ్ లో ర్యాడికల్ గ్రూపులు తెగ రెచ్చిపోతుండగా బి.యన్.పి భారత్ తో సత్సంబంధాలు కోసం యత్నిస్తోంది.ఈవేళ ఈ పరిణామం జరిగింది. దీంతో బంగ్లాదేశ్ తో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్టేనానీ విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పేదలకు అండగా ఎమ్మెల్యే… సీఎం రిలీఫ్ ఫండ్తో రూ.2 లక్షల సహాయం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రజల...
2026 ఫిబ్రవరి నెలలో సుమారు 40 లక్షల 20 వేల రూపాయల విలువైన 201 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన ప్రత్యేక బృందం బాధితుల మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అందించేందుకు జిల్లాలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం
బాపట్ల జిల్లా: 100 శాతం మొబైల్ ఫోన్ లను రికవరీ చెయ్యడమే లక్ష్యంగా, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను...
పెద్దపల్లి : అక్రమ చాపల చెరువులపై ఉక్కు పాదం.
పెద్దపల్లి జిల్లాలలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పరిధిలో అనుమతులు లేకుండా నిర్వహించిన 22...
Haryana Strengthens Startup and MSME Ecosystem
Haryana is reinforcing its position as a leading hub for startups and MSMEs by promoting...
The Influence Of Journalism On Society
The Influence Of Journalism On Society
Journalism Isn’t Just About Reporting News. It...