చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజ దర్బార్ నిర్వహించిన కలెక్టర్ గారు

0
154

ఈరోజు చిత్తూరు కలెక్టర్  ఆఫీసులో కలెక్టర్ గారు ప్రజాదర్బార్ నిర్వహించారు ఇందులో ప్రజలు  వారి యొక్క సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు మరియు  సిబ్బంది పాల్గొనడం జరిగింది ప్రజా సమస్యలను కలెక్టర్ గారు  అప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సమస్యలను తీర్చగలిగారు 

Search
Categories
Read More
Andhra Pradesh
రూ.54.13 లక్షలతో చిన్న గుడిపాడు గ్రామం అభివృద్ధి శుభరంభం....
రూ.54.13 లక్షలతో చిన్నగుడిపాడు గ్రామ అభివృద్ధికి శుభారంభం...   దోర్నాల మండలం,...
By Chennaiah Kati 2026-01-31 14:24:34 0 174
Andhra Pradesh
పల్స్ పోలియో కార్యక్రమం !!!
కర్నూలు :  కర్నూలు నగరం లోని ఏ క్యాంప్‌  ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలో...
By Hari Krishna 2025-12-21 09:02:35 0 174
Andhra Pradesh
అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల !!
కర్నూలు : నంద్యాల : డోన్  వసంత పంచమి సందర్భంగా విద్యా సంస్కారానికి శ్రీకారం –...
By Hari Krishna 2026-01-23 14:18:11 0 176
Telangana
"తాడ్‌బండ్‌లో భక్తి వెల్లువ… హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా!"
సికింద్రాబాద్ : తాడ్‌బండ్‌లోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం హనుమాన్ జయంతి సందర్భంగా...
By Sidhu Maroju 2026-04-02 06:49:09 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com