జిహెచ్ఎంసి డిసి కి వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్. |

0
145

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి అల్వాల్ జిహెచ్ఎంసి నూతన DC గా నియమితులైన భోగేశ్వర్లను కలిసి దోబీ ఘాట్ బోరుబావి మరమ్మత్తులు, బండ బస్తీలోని వాటర్ ట్యాంక్ కూల్చివేత, దోమల నివారణ మరియు, లొయోలా కాలేజ్ నుండి సుచిత్ర ఎక్స్ రోడ్ వరకు వెలగని వీధి దీపాల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కార్పొరేటర్ వెంట డోలి రమేష్, వీణ శోభన్,  సందీప్, రాజు, అరుణ్ తదితరులు ఉన్నారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు సిటీని సర్వనాశనం చేశారు
కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు సిటీని సర్వనాశనం చేశారని మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు....
By John Baji 2025-12-30 12:25:46 0 142
Andhra Pradesh
ఎస్సీ కులానికి చెందిన మైనర్ బాలుడు ఎం అర్జున్ 15 సంవత్సరాలు మరణానికి కారకులైన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి
మునగల పాడు కర్నూల్ మండలం ఎస్సీ కులానికి చెందిన మైనర్ బాలుడు ఎం అర్జున్ 15 సంవత్సరాలు మరణానికి...
By mahaboob basha 2025-10-17 11:04:45 0 281
Andhra Pradesh
Muppidi Avinash Reddy: ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామం.. సిట్ ముందు లొంగిపోయిన ముప్పిడి అవినాశ్ రెడ్డి.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అవినాశ్ రెడ్డి సిట్ ముందు లొంగుబాటు సుప్రీంకోర్టు ఆదేశాలతో...
By Pagadala Venkateswar 2026-02-26 11:37:24 0 110
Andhra Pradesh
స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు.
  స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు. Andhra Chandrababu...
By Pagadala Venkateswar 2026-04-18 04:12:29 0 70
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com