ఉమ్మడి  పశ్చిమ గోదావరి జల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి N.sitharaman ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

0
185

ఉమ్మడి  పశ్చిమ గోదావరి జల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి N.Sitharaman ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

నర్సాపురంలో కేంద్ర మంత్రి.. దత్తత గ్రామం పెదమైనవాని లంక గ్రామంలోని డిజిటల్ భవన్‌లో మత్స్యకారుల కోసం డ్రోన్, కృత్రిమ మేధా శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు.

డిజిటల్ శిక్షణా కేంద్రంలో డ్రోన్ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో  మాట్లాడారు.అలాగే  గ్రామస్తులతో జరుగుతున్న సభలో పాల్గొన్నారు....

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో రాస్తారోకో - 30 మందికి 41 నోటీసులు జారీ.
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్యకు నిరసనగా రాస్తారోకో నిర్వహించిన 30 మందికి డీఎస్పీ మహీంద్ర గురువారం...
By Pagadala Venkateswar 2026-02-20 06:29:59 0 79
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇంధన కొరత
*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*   *_ఇంధన కొరత_*   *_కంచికచర్ల లో పలు పెట్రోల్ బంక్ లకు...
By Rajini Kumari 2026-03-24 11:56:53 0 109
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని గా రాజ్యసభలో  బిల్లు ఆమోదం పొందిన సందర్భం గా #తాడిపత్రి...
By Gitta Raju 2026-04-03 01:35:04 0 62
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com