రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు..

0
143

రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు..

ఏపీ: కొత్త ఏడాదిలో రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు అందనున్నాయి. 2026 జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ఊరూరా గ్రామసభలు నిర్వహించి పంపిణీ చేసేందుకు రెవెన్యూశాఖ చర్యలు ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూహక్కు పత్రాల (బీహెచ్పీ) స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు (పీపీబీ) పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికి రూ.22.50 కోట్లు విడుదల చేసింది.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Telangana
బిజెపికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్.
 బీజేపీ అధ్యక్ష్య పదవి కోసం నామినేషన్ వేయడానికి వెళ్లినప్పుడు తన అనుచరులను కొందరు...
By Sidhu Maroju 2025-06-30 18:06:47 0 1K
Andhra Pradesh
మదనపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం.. రైతు కు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములకలచెరువు మండలం బిస్సయ్యగారిపల్లికి...
By Pagadala Venkateswar 2026-02-04 07:23:01 0 30
Andhra Pradesh
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి అమరావతి, డిసెంబర్ 31: నూతన...
By Gadiyapudi Narendra 2025-12-30 10:53:45 0 133
Kerala
തിരുവനന്തപുരംയില്‍ PNG പദ്ധതി 591 കിലോമീറ്റര്‍ പിന്നിട്ട്
തിരുവനന്തപുരംയിലെ പൈപ്പ് നാചുറല്‍ ഗ്യാസ് (#PNG) പദ്ധതിയില്‍ വേഗം...
By Pooja Patil 2025-09-13 10:26:03 0 305
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com