38 th హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025...
Posted 2025-12-28 11:26:00
0
353
38th పుస్తకల పండుగ నేషనల్ బుక్ ఫెయిర్ 2025..
ప్రజా కవి తెలంగాణా రాష్ట్ర గీత రచయత శ్రీ అందే శ్రీ గారి పేరు పైన ఈ సంవత్సరం పుస్తకాల పండగ నిర్వహించారు ..
ఎన్ టి ఆర్ స్టేడియం లో
2025 డిసెంబర్ 19th నుండి 29th వరకు ఈ పుస్తకల పండుగ జరుగును, ఇప్పటికే 9 రోజులు పూర్తి అయింది.. రేపటి తో ఈ బుక్ ఫెయిర్ ముగుస్తుంది. హైద్రాబాద్ అన్ని వైపుల నుంచి ఇక్కడికి వస్తున్నారు. రచయితలు, కాలేజ్ స్టూడెంట్స్, పుస్తకల ప్రియులు... మీరు కూడా ఒక లుక్ వేయండి..
Timing: మధ్యాహ్నం 1 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు open ఉంటాయి..
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
రైతన్న నీకోసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి తాలూకా రామాపురం మండలం నల్లగుట్టపల్లి బీసీ కాలనీలో నిర్వహించిన రైతన్న...
పౌర హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించిన: శరణగిరి దుంపల
అల్వాల్, వెంకటాపురం కొత్తబస్తీ లోని అంబేద్కర్ కమిటీ హాల్ లో పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం...
Amaravati Cricket Stadium: అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనుల జోరు.. 90 శాతం పూర్తి.
కూటమి ప్రభుత్వం రాకతో అమరావతిలో పెరిగిన పనుల వేగం
నవులూరు వద్ద అంతర్జాతీయ క్రికెట్...
బాబోయ్ ఇప్పటికే చలి చంపేస్తుంది.. మరీ రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
తెలంగాణలో రోజురోజుకూ చలి తీవ్రత పెరిగిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు...