"ప్రేమ ప్రవాహిణి" రథోత్సవంలో పాల్గొన్న సాయిబాబా భక్తులు, బిజెపి నాయకులు.|

0
77

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లో నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి 'ప్రేమ ప్రవాహిణి' రథోత్సవంలో సాయిబాబా భక్తులు, స్థానిక బీజేపీ నాయకులు మరియు కాలనీ సభ్యులు  పాల్గొన్నారు.

​భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధించిన 'మానవ సేవయే మాధవ సేవ' అనే మార్గం మనందరికీ ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తుంది. భక్తిశ్రద్ధల మధ్య ఈ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రధ్యక్షులు రాంచందర్ రావు. బిజెపి నాయకులు, చింతల మాణిక్య రెడ్డి, మాధవి, కృష్ణారెడ్డి, మల్లికార్జున్ గౌడ్, శేఖర్, వినయ్ శంకర్, లక్ష్మణ్, సుజాత, అజయ్ రెడ్డి, పద్మిని, శ్రీనివాస్ వర్మ,  మురళి, సూర్య, వెంకటేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

#sidhumaroju     Devishnal Chariot Festival

Search
Categories
Read More
Andhra Pradesh
రైలు వన్ యాప్:: రైల్వే శాఖ
కర్నూలు ;  రైల్ వన్ యాప్రైలు టికెట్‌పై రిబేటు3 శాతం ప్రకటించిన రైల్వే శాఖమార్చి తర్వాత...
By Hari Krishna 2026-01-18 01:01:19 0 66
Andhra Pradesh
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ గుడ్‌న్యూస్.. అది మళ్లీ వచ్చేసింది.. ఇక పండగే
తిరుమల శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త. హైదరాబాద్ నుంచి మరో విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది....
By Pagadala Venkateswar 2026-01-05 06:51:25 0 140
Andhra Pradesh
ఇంద్రకీలాతి కేశఖండనశాల వేలం ప్రక్రియ పూర్తి 80% మేరకు పెరిగిన ఆదాయం
*ఇంద్రకీలాద్రిపై కేశఖండన శాల వెంట్రుకల వేలం ప్రక్రియ పూర్తి* – *సుమారు 80% మేర పెరిగిన...
By Rajini Kumari 2025-12-29 13:18:43 0 68
Andhra Pradesh
ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో గణ తంత్ర వేడు కలు
విశాఖ లోని మధుర వాడ లో ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం. జోనల్ -1 నందు గణ తంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు...
By Mobbu Venkatramana 2026-01-26 14:50:53 0 430
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com