తిరుపతి జీల్లాలో గూడూరు ఔట్, రైల్వే కోడూరు ఇన్

0
346

జిల్లాల పునర్విభజన పై సిఎం చంద్రబాబు నాయుడు చర్చించి నట్లు తెలుస్తోంది.ఈసమావేశంలో మంత్రులు అనిగాని అనిత, నారాయణ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే లు విజ్ఞప్తి మేరకు గూడూరు ను నెల్లూరు జిల్లాలో, అదేవిధంగా రైల్వే కోడూరు ను తిరుపతి జిల్లాలో కలిపే అంశంపై సమిక్షించినట్లు తెలుస్తోంది.దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో గురువారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రజలు చలికి...
By Kothuru Murali 2025-12-26 06:49:26 0 102
Andhra Pradesh
విద్యార్థుల వేదన కదిలించింది
విద్యార్ధుల వేదన కదిలించింది   • సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప...
By Rajini Kumari 2026-02-07 11:56:02 0 39
Andhra Pradesh
మున్సిపల్ శాఖ మంత్రితో సమావేశమైన ఎమ్మెల్యేలు గది రామ్మోహన్ బోండా ఉమా సుజనా చౌదరి
*నగరాభివృద్థికి డీపీఆర్‌ సిద్ధమైన వెంటనే నిధులు* *మున్సిపల్‌ శాఖా మంత్రితో సమావేశమైన...
By Rajini Kumari 2026-01-13 16:30:03 0 91
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com