తిరుపతి జీల్లాలో గూడూరు ఔట్, రైల్వే కోడూరు ఇన్

0
399

జిల్లాల పునర్విభజన పై సిఎం చంద్రబాబు నాయుడు చర్చించి నట్లు తెలుస్తోంది.ఈసమావేశంలో మంత్రులు అనిగాని అనిత, నారాయణ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే లు విజ్ఞప్తి మేరకు గూడూరు ను నెల్లూరు జిల్లాలో, అదేవిధంగా రైల్వే కోడూరు ను తిరుపతి జిల్లాలో కలిపే అంశంపై సమిక్షించినట్లు తెలుస్తోంది.దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
సచివాలయ ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచిన ఐఏఎస్ ధ్యానచంద్ర
విజయవాడ నగరపాలక సంస్థ  06-02-2026   *స్వర్గీయ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి...
By Rajini Kumari 2026-02-06 11:36:27 0 98
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి త్వరితగతి దర్శనం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ శుక్రవారం భక్తుల...
By Rajini Kumari 2026-02-20 14:42:15 0 96
Telangana
Stand with her
    ❇️ ఒక మహిళ సారథ్యంలో ఉన్న పార్టీ ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతోంది. దేశ...
By G k Nookala 2026-03-07 10:03:35 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com