దుపట్ల పంపిణి

0
348

మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 27(భారత్ అవాజ్): మండలంలోని మొoడ్రాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని వృద్దులకు గ్రామస్తులకు కుంజ సూర్య రామ్ కుసుమాంజలి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వంక రామయ్య, ఉప సర్పంచ్ బంగారి నరేష్ వార్డు మెంబర్లు లక్ష్మి వనమ్మ, నాగమణి, లతాశ్రీ, బాలు, మాజీ సర్పంచ్ భారతి-కిషన్ రావు పాల్గొనడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కలసి మా గ్రామ పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తున్న మంత్రి వర్యులు సీతక్క,కుంజ సూర్యారామ్ కుసుమాంజలి కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు..

Search
Categories
Read More
Andhra Pradesh
శుభాకాంక్షలు
రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు రధసప్తమి శుభాకాంక్షలు,భారత్ ఆవాజ్ ఛానెల్ యాజమాన్యo,
By Uma MaheswarRao 2026-01-25 04:54:04 0 243
Telangana
మారకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.
సికింద్రాబాద్.. నగరంలోని పలు ప్రాంతాలలో అక్రమంగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను ఉత్తర మండల...
By Sidhu Maroju 2025-06-18 13:22:23 0 1K
Andhra Pradesh
పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏర్పాటు చేసిన ఉచిత మొబైల్ వాహనాలు ప్రారంభించిన వెంకయ్య నాయుడు
Breaking..                       ...
By Rajini Kumari 2026-01-25 11:00:47 0 127
Andhra Pradesh
సమావేశంలో.జర్నలిస్టు జేఏసీ నూతన కమిటీ ఎన్నిక
మన గూడూరు లో జర్నలిస్టులందరి సంక్షేమానికి, సమస్యలు, ఇబ్బందులు పరిష్కారానికి వీలైనన్ని అన్ని...
By mahaboob basha 2025-08-23 14:09:07 0 643
Andhra Pradesh
వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టాలి గొల్లపూడిలో దేవినేని ఉమా
అమరావతి రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధాని – దేశం గర్వించే నగరంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతారు...
By Rajini Kumari 2026-04-01 09:10:29 0 73
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com