దుపట్ల పంపిణి
Posted 2025-12-27 12:20:25
0
380
మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 27(భారత్ అవాజ్): మండలంలోని మొoడ్రాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని వృద్దులకు గ్రామస్తులకు కుంజ సూర్య రామ్ కుసుమాంజలి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వంక రామయ్య, ఉప సర్పంచ్ బంగారి నరేష్ వార్డు మెంబర్లు లక్ష్మి వనమ్మ, నాగమణి, లతాశ్రీ, బాలు, మాజీ సర్పంచ్ భారతి-కిషన్ రావు పాల్గొనడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కలసి మా గ్రామ పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తున్న మంత్రి వర్యులు సీతక్క,కుంజ సూర్యారామ్ కుసుమాంజలి కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు..
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
పెరుగు చంద్రారెడ్డి అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స
కోడుమూరు నియోజకవర్గం కర్నూల్ మండలం దీన్నేదేవరపాడు కి చెందిన పెరుగు చంద్రారెడ్డి అనారోగ్య...
వంగవీటి మోహనరంగా కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాళి
విజయవాడ
26-12-2025
ప్రచురణార్ధం
*వంగవీటి రంగా కు మాజీ మంత్రి వెలంపల్లి...
మదనపల్లిలో నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి.
మదనపల్లిలో తెలుగు యువత నాయకుడు బోనాల ఉమేష్ వివాహం సందర్భంగా, గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి...
మదనపల్లిలో పూచిపడ్డ సొమ్ము వివాదం.. యువకుడిపై దాడి.
సోమవారం మదనపల్లెలో బాకీ సొమ్ము వివాదంలో మధ్యవర్తిగా వెళ్లిన యువకుడిపై దాడి జరిగింది. రామారావు...