NTR జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ ప్రెస్ మీట్

0
190

ప్రెస్ నోట్ 

27.12.2025

 

NTR జిల్లా వైయస్సార్ కాంగ్రెస్

పార్టీకార్యాలయంలో పత్రికా సమావేశం

 

*రాష్ట్రంలో,మైనారిటీ ఆస్తులపై. 

కూటమిప్రభుత్వములో.ఆలీబాబా అరడజను దొంగలు కబ్జాలు. లీజులు దండయాత్ర

 

రాష్ట్ర వైఎస్ఆర్సిపి మైనారిటీ కార్యదర్శి. బాజీ బాబా.

ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు. షేక్ మస్తాన్*

 

కూటమి ప్రభుత్వములో ,waqf. board.మైనారిటీ ఆస్తులు దర్గా మాన్యాలు. పీర్ల చావిడి మాన్యాలు. ధార్మిక సంస్థల మాన్యాలు లీజుల పేరుతో కబ్జాలు 

 

1.రాష్ట్రంలో మైనారిటీ మంత్రివర్యులు. ఎన్ ఎం డి ఫరూక్. కళ్ళు మూసుకొని చూస్తూఉన్నారా.

 

 రాష్ట్రములో మైనార్టీ కార్పొరేషన్లు చైర్మన్లుగా నియమితులైన వారు నిమిత్తమాత్రులు. 

 

2..తెలుగుదేశం కార్యాలయంలో ఒకలు గుమస్తగా పనిచేసుకుంటున్నారు. 

 

3..ఇంకొకరు మసీదులో ఇమామ్ గా పని చేసుకుంటున్నారు 

 

4..ఇంకొకరు మైనారిటీ ఆస్తులు లీజుకి ఇస్తున్నారు 

 

5.ఇంకో చైర్మన్ క్రికెట్ ఆడుకుంటున్నాడు

 

6. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు. నారా లోకేష్.waqf. ఆస్తులను ఐటీ పార్కులకు విద్యాసంస్థలకు ధారా దత్తం చేయటం 

మైనారిటీ ఆస్తులు యధాస్థితిగా ఉంచాలని లేనియెడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాబోవు కాలంలో నిరసనలు ధర్నాలు కూడా వెనకాడ మని తెలియజేసినారు

ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు. షేక్ సుభాని. ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ ఉస్మాన్. జిల్లా సెక్రెటరీ షేక్ నూరుద్దీన్. సెక్రెటరీ తాజుద్దీన్ తదితర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు

Search
Categories
Read More
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a messenger —...
By BMA ADMIN 2025-05-24 06:25:30 0 3K
Andhra Pradesh
టీడీపీ కార్యాలయంలో శిక్షణా తరగతులు... క్రమం తప్పకుండా హాజరవుతున్న చంద్రబాబు.
ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే...
By Pagadala Venkateswar 2026-04-11 13:01:31 0 90
Andhra Pradesh
మదనపల్లిలో ఘనంగా జాతీయ కుష్ఠ వ్యాధి వ్యతిరేక దినోత్సవం.
మదనపల్లె జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య అధ్యక్షతన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా...
By Pagadala Venkateswar 2026-01-31 05:49:18 0 111
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:చౌడేపల్లి గంగమ్మ జాతర: భక్తుల రాకకు భారీ ఏర్పాట్లు
ఏప్రిల్ 7, 8 తేదీల్లో చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లిలో గంగమ్మ జాతర ఘనంగా...
By Kothuru Murali 2026-03-28 06:05:06 0 126
Andhra Pradesh
నారా లోకేష్ ఆత్మీయ కలయిక
ఆత్మీయ క‌ల‌యిక‌.. ఇల్లే వేదిక‌  -విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి...
By Rajini Kumari 2026-02-13 09:18:20 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com