రైతుగా మారిన రాష్ట్ర జన వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

0
149

పశ్చిమగోదావరి జిల్లా-పాలకొల్లు.

 

 మంత్రి నిమ్మల రామానాయుడు స్క్రోలింగ్ పాయింట్లు.

 

రైతుగా మారిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.

 

క్రిస్మస్ సెలవు రోజు కొద్దిపాటి తీరిక సమయంలో స్వగ్రామం ఆగర్తిపాలెం పొలంలో వ్యవసాయ పనులు చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు.

 

 ట్రాక్టర్‌తో దుక్కు దున్ని, గట్టు లంకలు వేసిన మంత్రి నిమ్మల.

 

వ్యవసాయ పనుల్లో పాల్గొనడం ఎంతో ఆనందం, తృప్తినిస్తుందన్న మంత్రి నిమ్మల.

 

రోజుకు 18 గంటలు ప్రజాసేవ… తీరిక దొరికినప్పుడల్లా వ్యవసాయంలో పాల్గొంటున్న మంత్రి నిమ్మల.

 

ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా వ్యవసాయ పనులు చేస్తే రైతు కష్టం, వ్యవసాయ విలువ తెలుస్తుంది.

 

చిన్నప్పటి నుంచీ తండ్రితో చేసే వ్యవసాయ పనులు ఇప్పటికీ కొనసాగిస్తున్న మంత్రి నిమ్మల.

 

అన్నం పెట్టే అన్నదాత పనుల్లో పాల్గొనడం గర్వంగా ఉందన్న మంత్రి నిమ్మల

Search
Categories
Read More
Bharat Aawaz
Supreme Court: Citizens Filing Complaints Should Not Be Treated Like Criminals
New Delhi - A Landmark Judgment to Protect Your Right to Approach Police Without Fear...
By Citizen Rights Council 2025-07-23 13:32:36 0 3K
Andhra Pradesh
రేపు ఉదయం నుంచి మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ టోర్నమెంట్
*రేపు ఉదయం నుంచే మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్*    *నారా లోకేష్...
By Rajini Kumari 2025-12-20 13:44:42 0 130
Andhra Pradesh
Chandrababu Naidu: తిరుపతిలో పీ4 వార్షికోత్సవం... మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు.
పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పీ4 (పేదరికంపై గెలుపు) కార్యక్రమం...
By Pagadala Venkateswar 2026-03-31 03:47:09 0 66
Andhra Pradesh
మదనపల్లె ఘటన నిందితుడిని వదిలిపెట్టబోమన్న సీఎం.
మదనపల్లెలో జరిగిన బాలిక హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం తీవ్ర విచారం...
By Pagadala Venkateswar 2026-02-18 06:59:02 0 91
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com