విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ వేడుకలు

0
194

*సహనం, ఓర్పుతోనే శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు మెలగాలి*

 

 

*విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రిస్మస్ వేడుకలు*

 

 

 *తనను తాను తగ్గించుకుని మెలగడం పొరుగువారితో ప్రేమ, కరుణ, దయ, ప్రతి మనిషిలోనూ మానవతావాదం పెంపొందించుకుని జీవించాల్సిన అవసరం ఉందని ఏసు తన బోధనల ద్వారా ప్రపంచ శాంతికి చాటి చెప్పారని కొత్తపేట సీఐ కొండలరావు పేర్కొన్నారు*

 

*ఈ సందర్భంగా సీఐ కొండలరావు కేక్ కటింగ్ చేసి, పోలీస్ సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు*

 

*ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండే పోలీస్ సిబ్బంది ఇలాంటి వేడుకల ద్వారా మరింత ఐక్యతతో విధులు నిర్వర్తించాలని సీఐ ఆకాంక్షించారు*.

 

 *ప్రతి మనిషి తన హృదయాన్ని మందిరంగా మార్చుకోవాలని తోటి* *మనుషులను ప్రేమించే* *తత్వాన్ని అలవర్చుకోవాలని* *కరుణామయుడు తన జీవితాన్ని పొరుగువారి* *కోసం త్యాగం చేసిన* *మహనీయులు, మార్గదర్శకులు* *కోట్లాదిమంది ఆరాధించే యేసు ప్రభువు* *జీవిత సత్యాన్ని గ్రహించి మానవాళి అనుసరిస్తోందని పేర్కొన్నారు*

 

 *శాంతి మార్గంలో మానవులందరూ తమ జీవిత విధానాన్ని కొనసాగించాలని అప్పుడే సమాజం మరింత మంచి మార్గంలో కొనసాగుతుందన్నారు*

 

 *విజయవాడ కొత్తపేట పోలీస్ సిబ్బంది క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు*

Search
Categories
Read More
Gujarat
Four Workers Die Inhaling Toxic Fumes in Surat Septic Tank
Four sanitary workers tragically died in Surat, Gujarat, after inhaling toxic fumes while...
By Tejaswini Komanduru 2026-06-15 07:40:02 0 291
Andhra Pradesh
స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ ప్రమాదం: విద్యార్థికి తీవ్ర గాయాలు.
మంగళవారం చౌడేపల్లి మండలంలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి పడిపోవడంతో 13 ఏళ్ల రవి అనే...
By Pagadala Venkateswar 2026-03-17 10:38:37 0 163
Andhra Pradesh
మార్కాపురం కలెక్టరేట్ లో నూతన PGRS భవనానికి శంకుస్థాపన కార్యక్రమం
మార్కాపురం కలెక్టరేట్ లో నూతన PGRS భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్...
By Chennaiah Kati 2026-07-05 12:55:11 0 53
Andhra Pradesh
వ్యాధి నిర్ధారణలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకం.. బాపట్ల జిల్లా డిఎంహెచ్ ఓ శ్రీమతి డాక్టర్ విజయమ్మ......
  బాపట్ల జిల్లా: ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు వ్యాధి నిర్ధారణ చేయడంలో ల్యాబ్...
By Gadiyapudi Narendra 2026-02-03 16:08:40 0 197
Andhra Pradesh
కార్యకర్తల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘కార్యకర్తలతో ముఖాముఖి’ : ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం “కార్యకర్తలతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి...
By John Baji 2026-01-01 02:16:08 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com