పుంగునూరు: విద్యార్థులకు నోట్ బుక్ లు పంపిణీ.
Posted 2026-01-24 08:01:48
0
125
పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని, పుంగనూరు బీడీ కాలనీ, హనుమంతురైదిన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్ లు, పెన్, పెన్సిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యవర్గ సభ్యులు సయ్యద్ ఇబ్రాహీం, రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ లాల్, యూనిట్ ఇంచార్జి షామీర్ లాల్, టీడీపీ నాయకులు నూరుల్లా, నాసిర్, ఇమ్రాన్, రాజు (మునీర్), సల్మాన్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు!!
కర్నూలు :
ఐవోసీఎల్లో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుఇండియన్ ఆయిల్ కార్పొరేషన్...
పలు ఆలయాలను సందర్శించుకున్న కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్
మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్
బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని మచ్చబొల్లారం, హరిజన బస్తీ,...
మదనపల్లెలో గోవుల అక్రమ రవాణా.
మదనపల్లి మీదుగా తమిళనాడు వైపు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రాత్రి జనసేన...