216 జాతీయ రహదారి పరిశీలనలో బాపట్ల డిఎస్పి రామాంజనేయులు, రూరల్ సీఐ శ్రీనివాస్ రావు,సర్కిల్ సీఐ హరి కృష్ణ,ఆర్టీవో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు

0
306

216 జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్  

 బాపట్ల రూరల్, కర్లపాలెం, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో జాతీయ రహదారి 216 పై ఉన్న బ్లాక్ స్పాట్స్ పరిశీలనలో భాగంగా బాపట్ల రూరల్ పరిధిలో హోలీ క్రాస్ హై స్కూల్ వద్ద   బుధవారం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు. బాపట్ల జిల్లా రోడ్ సేఫ్టీ అంశాన్ని ప్రథమంగా తీసుకొని ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిజిపి సూచనల మేరకు బాపట్ల జిల్లా పరిధిలో జాతీయ రహదారి 216 నేషనల్ హైవే 16 ప్రమాదాల నివారణకు తీసుకోవలసినటువంటి చర్యలు అన్ని డిపార్ట్మెంట్ లతో కలిసి జాతీయ రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్స్ ను పరిశీలిస్తున్నామని అన్నారు నో హెల్మెట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ వలన ప్రమాదలకు గల కారణాలు గుర్తించడం జరిగిందని అన్నారు. హెల్మెట్ లేకుండా జాతీయ రహదారి కి రాకూడదని నేషనల్ హైవే ఆనుకొని ఉన్న గ్రామాలకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ హెవీ వెహికల్స్ మీద ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు రాబోయే రోజుల్లో రోడ్డు సేఫ్టీ ల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల్లో ఆగాహన కల్పించడం జరుగుతుందని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్ పరామర్శ యాత్రలో విషాదం.. జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి.
Jagan Mohan Reddy: జగన్ పరామర్శ యాత్రలో విషాదం.. జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి...
By Pagadala Venkateswar 2026-02-06 13:18:38 0 89
Telangana
మీరు "ఇస్తామంటే  మేము వద్దంటామా "
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను 3...
By Ponnala Srinivasrao 2026-03-12 13:30:08 0 204
Telangana
అల్వాల్ చెరువు కట్ట పైన లైట్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  అల్వాల్ చెరువు కట్ట పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....
By Sidhu Maroju 2025-08-19 15:43:53 0 545
Manipur
Dr. Puneet Kumar Goel Appointed as Manipur's New Chief Secretary
Dr. Puneet Kumar Goel Appointed as Manipur's New Chief Secretary The...
By Bharat Aawaz 2025-07-17 07:05:55 0 1K
Telangana
1 sq.yd of land in KPHB has reached up to 2.65 lakhs
The Lands and Plots in KPHB has been sold out in higher rates. The flat of 1400 sft has costed...
By Terli Ashok 2026-02-27 14:22:33 0 124
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com