సీసీ రోడ్డు ప్రారంభ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే !!

0
136

కర్నూలు : పాణ్యం : 

కల్లూరు అర్బన్, 19వ వార్డ్ మారుతి నగర్ లో సీసీ రోడ్డు,జోహారాపురం మెయిన్ రోడ్ నందు గల చంద్రశేఖర్ నగర్, మల్లికార్జున ఫర్నిచర్ షాప్ నందు సీసీ రోడ్డు మరియు సోమిశెట్టి నగర్ హోసన్న మందిరం నుండి జోహారాపురం మెయిన్ రోడ్ వరకు సీసీ రోడ్డు,రామ ప్రియ నగర్ లో సీసీ డ్రైయిన్ లు, అలాగే 20వ వార్డు, సనత్ నగర్, అంజనాద్రి టవర్స్ సీసీ డ్రైయిన్ లకు రూ. 2,65 లక్షలతో నిర్మించిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొని,ప్రారంభించిన టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు,పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ క్లినిక్ ప్రారంభించిన కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ పి. జి. ఆర్. ఎస్....
By Pagadala Venkateswar 2026-01-20 11:07:14 0 61
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ :పుంగనూరు నియోజకవర్గం: మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కోటూరు గ్రామంలో మంగళవారం దొరస్వామి అనే రైతుకు చెందిన...
By Kothuru Murali 2026-02-18 07:27:04 0 17
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్క్క:పై కొడవలితో దాడి తమ్ముడు అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామపంచాయతీ బోయకొండ యానాదిపాలెంలో బుధవారం దారుణ...
By Kothuru Murali 2026-02-12 05:38:57 0 25
Andhra Pradesh
Chintakrindi Sai Jyothi: టెక్నాలజీతో వైకల్యాన్ని జయించిన రచయిత్రి... ‘చేయి వీడని చెలిమి’ నవలను ఆవిష్కరించిన మంత్రి లోకేశ్.
దివ్యాంగ రచయిత్రి సాయిజ్యోతి నవల ఆవిష్కరించిన మంత్రి లోకేశ్ వాయిస్ ఇన్‌పుట్ టెక్నాలజీతో...
By Pagadala Venkateswar 2026-01-17 11:26:42 0 133
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com