ప్రజలకు గంజాయి పై అవగాహన కల్పించిన పోలీసులు

0
149

పుంగనూరు పట్టణంల ో గంజాయ ి విక్రయిస్తూ పట్టుబడ్డ వ్యక్తులకు జిల ్ ల ా ఎస ్ స ీ తుషార ్ డూడ ి ఆదేశాల మేరకు మంగళవారం ఈగల ్ టీం, పోలీస ్ సిబ్బంద ి కౌన్సెలింగ్ నిర్వహించారు. డ్రగ ్ స ్ క్రయవిక్రయాల సమాచారం అందిస్తే 1972 నెంబర ్ కు తెలపాలని, విక్రయించిన, సేవించిన వారిప ై చట ్ ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంల ో ఏఎస అశ్వత ్ నారాయణ, ఈగల ్ టీం సభ్యులు, పోలీస ్ సిబ్బంది పాల్గొన్నారు #కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అధికారులకు,పాలకులకు, పట్టని అభివృద్ధి సమస్యలు రిటైర్డ్ టీచర్ కు పట్టింది... నగర అభివృద్ధి కమిటీ ఆరోపణలు
అభివృద్ధి చేయుట లో ముందున్న పైగేరి టీచర్ నాగరాజు ... :- నగర అభివృద్ధి పట్ల కనీస బాధ్యత రహితంగా...
By mahaboob basha 2025-10-10 09:09:02 0 244
Andhra Pradesh
శ్రీకాకుళం: 'దళిత వ్యతిరేక తీర్పులను అడ్డుకోవాలి'
కులాంతర నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణయ్య గారు శ్రీకాకుళంలో జరిగిన కార్యవర్గ...
By Manda Ramkumar 2026-03-27 12:43:18 0 123
Andhra Pradesh
కలెక్టరేట్లో నేడు PGRS కార్యక్రమం
విజయనగరం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS...
By Boiena Rajesh 2026-03-09 02:18:21 0 137
Madhya Pradesh
CM Mohan Yadav Criticizes Congress Over Muslim Women’s Rights
Chief Minister Dr. Mohan Yadav criticized the #Congress party for denying legitimate rights to...
By Pooja Patil 2025-09-13 10:42:16 0 624
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com