జాతీయ ఉపాధి హామీ పథకం కోసం సీఎం చంద్రబాబు కి వినతి పత్రం

0
135

జాతీయ ఉపాధి హామీ పథకం కోసం ఖర్చు అయ్యే నిధుల్లో 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలే ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించటం పథకాన్ని నిర్వీర్యం చేయటమే అని, దీని పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని వినతిపత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన 

సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఇస్కఫ్ రాష్ట్ర కార్యదర్శి కాగితాల రాజశేఖర్ తదితరులు

Search
Categories
Read More
Andhra Pradesh
సత్యదేవుని ప్రసాదాలు కౌంటర్ వద్ద భక్తులు ఒకరిపై ఒకరు దాడి...
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో ఆలయ తొలి పాంచాల...
By BABJI DADALA 2026-02-09 09:24:22 0 169
Andhra Pradesh
పార్లమెంటరీ హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు.
బాపట్ల: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి...
By Gadiyapudi Narendra 2026-02-17 15:55:02 0 106
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా ఇసుక అక్రమ రవాణా పై స్థానికులు అడ్డుకోవడంతో ట్రక్కును వదిలేసి పరారైన దుండగులు
*ఇసుక అక్రమ రవాణాపై గ్రామంలో ఉద్రిక్తత* *స్థానికుల అడ్డుకోవడంతో ట్రాలీ వదిలి పరారైన దుండగులు*...
By Rajini Kumari 2026-03-23 14:40:34 0 116
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com