గద్దె అనురాధ చిట్టిబాబులకు ఎంపీ కేసినేని శివనాథ్ శుభాకాంక్షలు

0
192

*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*

 

గ‌ద్దె అనురాధ, చెన్నుబోయిన చిట్టిబాబుల కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు 

 

విజ‌య‌వాడ : ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షురాలుగా నియ‌మితులైన గ‌ద్దె అనురాధ , ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మితులైన కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్ చెన్నుబోయిన చిట్ట‌బాబుల‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆదివారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

 

టిడిపి పట్ల అంకితభావం, ప్రజాసేవలో అనుభవం కలిగిన గద్దె అనురాధ , చెన్నుబోయిన చిట్టి బాబు వీరి నియామ‌కం ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింతగా బలోపేతం చేయ‌టానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తెలుగు దేశంపార్టీ తొలి మ‌హిళ అధ్య‌క్షురాలిగా నియ‌మితులై గ‌ద్దె అనురాధ చ‌రిత్ర సృష్టించార‌ని కొనియాడారు. గ‌ద్దె అనురాధ నాయ‌కత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ మ‌రింత బ‌లోపేతంగా తయారు చేసేందుకు కృషి చేస్తామ‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కు గ‌ద్దె అనురాధ‌, చిట్టిబాబుల‌ను అధ్య‌క్ష‌, ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శులుగా నియ‌మించినందుకు తెలుగుదేశంపార్టీ అధిష్టానంకు, టిడిపి జాతీయ అధ్య‌క్షుడు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో బీజేపీ శిక్షణ మహాభియాన్ ప్రారంభం.
మదనపల్లిలోని కృష్ణ కళ్యాణ మండపంలో “పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ...
By Pagadala Venkateswar 2026-02-21 11:13:20 0 131
Andhra Pradesh
నగర రోడ్లపై ప్రమాదకరంగా మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లు - ఆందోళనలో వాహనదారులు
చీరాల పట్టణం లో రద్దీగా ఉండే నగర రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న భారీ వాహనాలు సామాన్య...
By Vadlamudi NagaVenkat 2026-03-06 11:17:36 0 455
Andhra Pradesh
YS Jagan: ప్రభుత్వ వైఫల్యమే కారణం.. కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్.
రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురి మృతి! ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ప్రభుత్వ...
By Pagadala Venkateswar 2026-02-23 10:16:07 0 119
Andhra Pradesh
బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు పట్టణంలోని 8వ వార్డు నుండి 50 కుటుంబాలకు పైగా సుమారు 200 మంది కర్నూల్ పార్లమెంట్ వైస్...
By Boya Dasthagiri 2026-03-31 11:36:31 0 169
Andhra Pradesh
Ganta Srinivasa Rao: వైసీపీ తీరుపై ఈసీకి లేఖ రాస్తా: గంటా శ్రీనివాసరావు.
ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతానన్న ఎమ్మెల్యే చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన గంటా...
By Pagadala Venkateswar 2026-02-02 07:30:30 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com