తాడేపల్లి లోని ఏం బుక్ కార్మికులను పగలు డ్యూటీలకు రావాలని కాంట్రాక్టర్ల ఒత్తిడి

0
135

తాడేపల్లి లోని ఎం బుక్ కార్మికులను పగలు డ్యూటీలకు రావాలని కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకు కార్మికులను నైట్ షిఫ్ట్ తీసుకోకుండా ఉన్నందున కార్మికులకు నైట్ డ్యూటీలు కేటాయించాలని కోరుతూ గత మూడు రోజులుగా మంగళగిరిలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు నేటికీ మూడవ రోజుకు దీక్షను మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి చెంగయ్య బుర్ర వెంకటేశ్వర్లు ప్రారంభించి వారు మాట్లాడినారు జంగయ్య మాట్లాడుతూ కార్మికులను ఏ విధమైన ఒప్పందంతో గత నాలుగేళ్ల క్రితం డ్యూటీకి తీసుకున్నారు ఆ ఒప్పందమెరకు కార్మికులకు నైట్ షిఫ్ట్ పనిని కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బోరుగ వెంకటేశ్వర్లు జయమ్మ కనకదుర్గ పార్వతి వాసంతి కుమారి కనక తదితరులు పాల్గొన్నారు బోర్ గా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికులను పనుల్లోకి తీసుకోకుంటే పోరాటాన్ని మరింత చేస్తామని హెచ్చరించారు

Search
Categories
Read More
Andhra Pradesh
నూతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామక ప్రక్రియలో సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా
గూడూరు నగర పంచాయతీ నందు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారి మరియు అఖిలభారత కాంగ్రెస్...
By mahaboob basha 2025-11-27 03:00:37 0 296
Andhra Pradesh
*ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు నిర్వహించారు
*ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు...
By Chennaiah Kati 2026-02-06 15:21:48 0 95
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్‌ను కలిసిన హజ్ కమిటీ సభ్యులు.
రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, ఇతర సభ్యులు...
By Pagadala Venkateswar 2026-02-11 06:00:20 0 23
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com