AP ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవం బహుమతి ప్రధానోత్సవం చేసిన ఎమ్మెల్యే సృజనా చౌదరి

0
135

ఏపీ ఉర్దూ అకాడమీ స్వ ర్ణోత్స వం వ్యా స రచన పోటీల విజేత‌ల‌కు 

 

బ‌హుమతి ప్ర దానోత్స వం చేసిన ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి...

 

 

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ 50 సంవత్సరాల స్వ ర్ణోత్సవ వేడుకల సందర్భం గా 

  

సురూర్-ఎ-ఉర్దూ మహోత్సవం పేరిట కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఏపీ ఉర్దూ అకాడ‌మీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యా స రచన పోటీలు నిర్వ‌హించారు. ప్రజాస్వా మ్య విలువలు, భాషా సమానత్వా నికి దివంగత మాజీ ప్ర‌ధాని ... అటల్ బిహారీ వాజ్ పేయి చేసిన సేవ‌లు... అనే అంశం పై వ్వాస‌ర‌చ‌న పోటీలు నిర్వ‌హించారు. 

 

ఆ పోటీల‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసే 

కార్య‌క్రమం ఈ రోజు ఉర్దూ అకాడ‌మీ చైర్మ‌న్ ఫారుఖ్ షుబ్లీ కార్యాల‌యంలో నిర్వ‌హించారు. వివిధ జిల్లాలో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన విజేత‌ల‌కు ప‌శ్చిమ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి ప్ర‌శంశా ప‌త్రాల‌ను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఉర్దూ అకాడ‌మీ అభివ్రుద్ది కి క్రిషి చేయాల‌ని సూచించారు. అకాడ‌మీ అబివ్రుద్దికి అవ‌స‌మర‌మైన అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు అందిస్తాన‌ని సుజ‌నా హామీ ఇచ్చారు. ఉర్దూ అకాడ‌మీ కి సంబందించిన లైబ్ర‌రీ ఏర్పాటుకు సహ‌క‌రించాల‌ని చైర్మ‌న్ ఫారుఖ్ షుబ్లీ తో పాటు స‌భ్యులు ఎమ్మెల్యేను అభ్య‌ర్ధించారు. అధికారుల‌తో మాట్లాడి లైబ్ర‌రీ ఏర్పాటుకు స‌హ‌క‌రిస్తాన‌ని సుజ‌నా చౌద‌రి హామీ ఇచ్చారు. 

కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్. ఫారూఖ్ షూబ్లీ ఎమ్మెల్యే సుజనా ను సత్కరించారు..

కార్యక్రమంలో బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఉర్దూ అకాడమీ సభ్యులు , మదరసా విద్యార్థులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Meghalaya
Meghalaya Cabinet Approves Film Tourism Policy 2025
On July 10, 2025, the Meghalaya Cabinet approved the Film Tourism & Creative Media Policy...
By Bharat Aawaz 2025-07-17 07:02:08 0 1K
Andhra Pradesh
కట్టమూరులో అగ్నిప్రమాదం: మూగజీవాల సజీవ దహనం
కాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట ప్రాంతంలోని కట్టమూరు గ్రామంలో మంగళవారం (10-03-2026) ఘోర...
By Ratna Sekhar 2026-03-11 07:49:06 0 391
Andhra Pradesh
నేడు టిడిపి జిల్లా కమిటీలను ఖరారు చేయనున్న చంద్రబాబు
నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు టీడీపీ జిల్లా కమిటీలను ఖరారు చేయనున్న చంద్రబాబు  ...
By Rajini Kumari 2025-12-16 07:51:12 0 135
Andhra Pradesh
కులాలకు అతీతమైన నాయకత్వమే నిజమైన ప్రజాస్వామ్యం_వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ విభాగం గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు.
◆ కువైట్‌లో జరిగిన ప్రవాసాంధ్ర రెడ్డి సంఘ సమావేశానికి హాజరైన రాష్ట్ర ప్రధాన...
By John Baji 2026-01-03 05:41:58 0 162
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com