సోమవారం కర్నూలు లో ధర్నా !!

0
204

కర్నూలు : వైసీపీ కర్నూలు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో  , రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల పిపిపి విధానానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు , ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా  సేకరించిన సంతకాలను రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి తరలిస్తారని, ఈ కార్యక్రమానికి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు 

Like
1
Search
Categories
Read More
Telangana
దీర్ఘ కాల సమస్యలకు శాశ్వత పరిష్కారం
దీర్ఘ కాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించించిన యూత్ ఐకాన్ పొన్నం సునీత అనీల్ గౌడ్ గారు...
By Bouth Arun 2026-01-17 18:38:43 0 148
Telangana
మంటలు రేపిన మెయిన్ ఆర్ యు బి - బిజెపి బీఆర్ఎస్ కార్యకర్తల రచ్చ . |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  స్థానిక ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. గేటు వద్ద గంటల...
By Sidhu Maroju 2026-01-13 16:12:45 0 124
Andhra Pradesh
సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు.
సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
By Gadiyapudi Narendra 2025-12-28 16:21:23 0 156
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరులో రథసప్తమి వేడుకలు: సూర్యప్రభ వాహనంపై స్వామివారి దర్శనం.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు...
By Kothuru Murali 2026-01-25 12:06:20 0 73
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com