కర్నూలు లో మాంసం దుకాణాల తనిఖీలు

0
163

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానస అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఈరోజు కర్నూల్లో పలు చికెన్ మరియు మటన్ విక్రయిస్తున్న దుకాణాలను అధికారులతో కలిసి ఆకస్మిక నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణదారులు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన మాంసం అందించవలసిందిగా సూచించారు లేని యెడల జరిమానా విధిస్తారని తెలియజేశారు. అలాగే అపరిశుభ్ర వాతావరణంలో చికెన్ మటన్ అమ్ముతున్న దుకాణదారులకు నిర్మాణ విధించారు. అధికారులు మటన్ చికెన్ షాపులో యజమానులతో సమావేశం నిర్వహించి నిబంధనల ప్రకారం ప్రజలకు నాణ్యమైన మాంసం అనే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. 

Like
1
Search
Categories
Read More
Telangana
మల్కాజ్గిరి చౌరస్తాలో ఘనంగా తెలంగాణ ఆర్విభవ దినోత్సవం
జూన్ 2 ఈరోజు తెలంగాణ ఆర్విభవ దినోత్సవం లో ముఖ్యఅతిథిగా శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్గిరి...
By Vadla Egonda 2025-06-02 09:34:24 0 2K
Telangana
రాజీవ్ యువ వికాసంతో యువతకు ఉపాధి
రాజీవ్ యువ వికాసం నిరుద్యోగుల ఉపాధికి ఊతం. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డాక...
By Vadla Egonda 2025-06-04 12:27:27 0 2K
Telangana
హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడిపై పోలీసుల హింస – మానవ హక్కుల సంఘం విచారణ
హైదరాబాద్‌ - హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడిని పోలీసులు అక్రమంగా కస్టడీలో పెట్టి...
By BMA ADMIN 2025-08-11 11:07:45 0 903
Andhra Pradesh
రామకోటయ్య ఇండోర్ స్టేడియాన్ని సందర్శించిన సాఫ్ట్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*ఫర్ స్క్రోలింగ్**   *శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు**   • చెన్నుపాటి...
By Rajini Kumari 2025-12-16 09:34:03 0 14
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com