నేలకొండపల్లి లో పోలింగ్ కు సిద్ధం...!
Posted 2025-12-13 08:35:52
0
315
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపధ్యంలో నేలకొండపల్లి మండలంలో రేపు పోలింగ్ నిర్వహించనుమారు. కాగా మండల అధికారులు ఉదయం నుంచి బ్యాలెట్ బాక్స్ తరలింపు ప్రక్రియ ప్రారంభించారు,ఈ మేరకు మండలంలోని పళ్ళు ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. అలాగే అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో పోలింగ్ కేంద్రంల ఏర్పాటులో గ్రామ సచివాలయం సిబ్బంది నిమగ్నమైవునారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహంకాళి బోనాలకు పటిష్ట బందోబస్తు.|
"భక్తులసౌకర్యమే లక్ష్యం..
సమన్వయంతో ఏర్పాట్లు"
సికింద్రాబాద్, జూలై 10: లష్కర్లో జరిగే...
ఓటు హక్కును కాపాడుకోవాలి.. SIR ముసుగులో ఓటర్ల తొలగింపును తిప్పికొట్టాలి: మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గద్దెరాగడి MNR గార్డెన్స్లో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక...
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు
పుంగనూరు పట్టణంలో శనివారం రాత్రి కొత్త ఇండ్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భాను ప్రకాష్ (26) అనే...
వెలుగొండ ప్రాజెక్టు,ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన డాక్టర్ మన్నే రవీంద్ర, ఏ ఎం సి చైర్మన్
వెలుగొండ ప్రాజెక్టు,ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన డాక్టర్ మన్నే రవీంద్ర, ఏ ఎం సి చైర్మన్ ...
విజయవాడ వరద సమయంలో ఏపీ పోలీసుల సహాయక చర్యల వివరాలు:
.
విజయవాడ వరదల్లో ఏపీ పోలీసులు బోట్ల సహాయంతో 500 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు....