భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా ధర్నా.|

0
176

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి జిల్లా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు అల్వాల్ ఈ సేవ కూడలిలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా జీవో నంబర్ 46 ద్వారా 17% కి పరిమితం చేయడం ద్వారా 12728 గ్రామాల్లో కేవలం 2176 గ్రామాల్లో మాత్రమే bc ల కు పోటీ చేసే పరిస్థితి వల్ల బిసి ల ను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి లో బీసీ డిక్లరేషన్ పేరిట 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని నమ్మ బలికి అమలు కానటువంటి 6 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి తెలంగాణ లో అధికారం లోకి వచ్చారని తెలిపారు. 

42 శాతం ఇస్తాం అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి బీసీ లను నిండా మోసం చేస్తున్నాడని రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా కోరారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
*ప్రెస్ నోట్*   16-5-26   *డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం*    ...
By Rajini Kumari 2026-05-16 14:46:57 0 65
Andhra Pradesh
పెద్ద వడ్లమూడి గ్రామంలో ముగ్గురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
*మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు*   *పెద్దవడ్లపూడి గ్రామంలో 3 గురికి సీఎం రిలీఫ్ ఫండ్ రూ...
By Rajini Kumari 2026-02-23 12:45:06 0 151
Telangana
సామాన్యుని కాంతిరేఖలా, "మీట్ యువర్ సి.పి. సజ్జనర్.|
హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో అధికారి అంటే పాలకుడు కాదు, సేవకుడు. అని నిరూపిస్తున్నారు హైదరాబాద్...
By Sidhu Maroju 2026-02-06 20:23:08 0 173
Andhra Pradesh
దటీజ్ పవన్ కళ్యాణ్.. 15 రోజుల్లోనే వడ్డేశ్వరం యానాదుల కాలనీకి వెలుగులు..
తన దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారం కోసం వేగంగా స్పందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి...
By Pagadala Venkateswar 2026-01-13 06:26:34 0 167
Andhra Pradesh
* ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*
*ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య* ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతారాహిత్యం ఒక నిండు...
By Chennaiah Kati 2026-02-09 04:51:04 1 589
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com