ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు ప్రారంభం |
Posted 2025-10-27 06:52:11
0
35
తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపేందుకు సోషల్ మీడియా, ఎస్ఎంఎస్, వాట్సాప్ వేదికలను వినియోగించాలని సూచించారు. తీరప్రాంతాల్లో SDRF, NDRF బృందాలను మోహరించాల్సిందిగా ఆదేశించారు.
27 వేల సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేసినట్లు వెల్లడించారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించనున్నట్లు తెలిపారు. సముద్రంలో ఉన్న పడవలను వెంటనే వెనక్కి రప్పించాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం జిల్లాలో ఈ చర్యలు అత్యవసరంగా అమలవుతున్నాయి.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఘనంగా ప్రధానమంత్రి జయంతి వేడుకలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఆయన...
ఒలింపిక్ పతక విజేతకు రెజ్లింగ్ సమాఖ్య షాక్ |
పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్పై భారత రెజ్లింగ్...
అల్వాల్ చెరువు కట్ట పైన లైట్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: అల్వాల్ చెరువు కట్ట పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....
నవీన్ యాదవ్పై కేసు.. కాంగ్రెస్కు షాక్ |
హైదరాబాద్ జిల్లా:హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత నవీన్...