జూబ్లీహిల్స్ పార్క్ పనులపై సీఎం ఆకస్మిక పరిశీలన |
Posted 2025-10-24 11:30:02
0
46
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ ‘పెట్ అండ్ ప్లే పార్క్’ పనులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అక్టోబర్ 24న ఆకస్మికంగా పరిశీలించారు. వివాహ శుభకార్యాల నుంచి తిరిగి వస్తున్న సందర్భంలో పార్క్ వద్ద ఆగి, నిర్మాణ పనులను సమీక్షించారు.
గతంలో చెత్తతో నిండిన ఆ స్థలాన్ని కబ్జాకు గురికాకుండా పార్క్గా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో, పనులు తుది దశకు చేరుకోవడంతో ఆయన పరిశీలన చేశారు.
కూలీలతో ఆప్యాయంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యత, వేగం, పార్క్ వినియోగదారుల అవసరాలపై పలు సూచనలు చేశారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
నిర్లక్ష్యమే కారణం.. యజమానిపై సెక్షన్లు |
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వి కావేరి...
2023లో అవినీతికి ఆంధ్రా బలైపాటు |
2023లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి కేసులు గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి....
రైతులకు తక్షణమే అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందించాలి
కోడుమూరు రైతులకు మరియు భూమిలేని కవులు రైతులకు అన్నదాత సుఖీభవ కింద తక్షణమే రూ 20000 ఇవ్వాలని...
బడుగువనిలంకలో నదీ గండంతో భూముల నష్టం |
తూర్పు గోదావరి జిల్లా: తూర్పు గోదావరి జిల్లా బడుగువనిలంక ప్రాంతంలో నదీ గండం తీవ్రంగా పెరుగుతోంది....