గురుపురబ్ ఉత్సవాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం |

0
35

పంజాబ్ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

 

 పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ సంజీవ్ ఆరోరా గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ గుర్మీత్ సింగ్ కుడియన్ గారు కలిసి వచ్చే నెలలో జరగనున్న శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ అమరవీరుల వార్షికోత్స వేడుకల్లో (షహీది గురుపురబ్) పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం అందించారు.

 

 ఈ సందర్భంగా మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ఇతర ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ ఉత్సవాలు పంజాబ్ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొనడం ద్వారా రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం మరింత బలపడనుంది.

Search
Categories
Read More
Telangana
అల్వాల్ రెడ్డి సంఘం అభివృద్ధికి ఎమ్మెల్యే చేయూత.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   అల్వాల్ సర్కిల్‌లోని తోట పెంటా రెడ్డి...
By Sidhu Maroju 2025-10-08 02:26:56 0 71
Andhra Pradesh
విశాఖలో రైడెన్ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్ |
నేడు ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన...
By Bhuvaneswari Shanaga 2025-10-10 05:04:58 0 23
Uttarkhand
HC Orders Candidate Reinstated After 'No-Toilet' Disqualification
The Uttarakhand High Court has directed the State Election Commission to reinstate candidate...
By Bharat Aawaz 2025-07-17 07:34:52 0 941
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com