టికెట్ కోసం డబ్బుల వివాదం: తిరువూరులో రాజకీయ కలకలం |

0
48

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య రాజకీయ వివాదం తీవ్రంగా ముదురుతోంది.

 

టికెట్ కోసం డబ్బులు ఇచ్చానంటూ కొలికపూడి తన బ్యాంక్ స్టేట్మెంట్‌ను విడుదల చేసి, వాట్సప్ స్టేటస్‌లో చిన్నికి ఇచ్చిన లావాదేవీల వివరాలు పోస్ట్ చేశారు. “శుక్రవారం మాట్లాడుకుందాం” అంటూ స్టేటస్ పెట్టడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

 

దీనిపై ఎంపీ కేశినేని స్పందిస్తూ, “మొన్నటి వరకు నన్ను దేవుడు అన్నారు, ఇప్పుడు దెయ్యం ఎందుకయ్యానో ఆయనే చెప్పాలి” అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతలతో చర్చించనున్నట్టు సమాచారం. ఈ వివాదం టీడీపీ అంతర్గత రాజకీయాలను బహిరంగంగా తెరపైకి తీసుకొస్తోంది.

Search
Categories
Read More
Telangana
బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్ ప్రోగ్రాం. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో ఈరోజు స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్...
By Sidhu Maroju 2025-10-27 10:50:08 0 51
Telangana
సిరిసిల్లకు కొత్త కలెక్టర్‌గా హరిత నియామకం |
సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా హరిత బాధ్యతలు స్వీకరించారు. ఆమె జిల్లా పరిపాలనను సమర్థవంతంగా...
By Bhuvaneswari Shanaga 2025-09-29 09:12:21 0 36
Andhra Pradesh
స్వచ్ఛమైన మద్యం స్కామ్: సిబిఐ విచారణకు అమిత్ షాకు వైసీపీ లేఖ |
స్వచ్ఛమైన మద్యం కుంభకోణంలో వై.ఎస్.ఆర్.సి.పి. (YSRCP) కీలక డిమాండ్‌ను ముందుకు తెచ్చింది....
By Meghana Kallam 2025-10-11 05:34:32 0 55
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com