పేకాట, వివాదాలు.. డీఎస్పీపై పవన్‌ సీరియస్‌ |

0
54

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు, సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం, కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు పవన్ దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన పవన్, పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 

 

ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా వ్యవహరించకూడదని, పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు.

Search
Categories
Read More
Nagaland
CBI Raids in Nagaland–Tripura–Assam Academic Corruption Case
The CBI launched raids on July 12 in Nagaland (Lumami), Assam (Jorhat), and Tripura (Agartala),...
By Bharat Aawaz 2025-07-17 07:53:56 0 892
Telangana
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
శ్రీగణేష్ విజయం సాధించి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మోండా మార్కెట్ డివిజన్, అంబేద్కర్...
By Sidhu Maroju 2025-06-04 17:21:01 0 1K
Telangana
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమతోనే సాధ్యం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్:  జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-09-01 09:04:42 0 187
Andhra Pradesh
కోడుమూరు పట్టణం ప్రజలంతా సంకటితమై ఈ దేశం నుండి బిజెపి పార్టీని సాగనంపాలని
కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అనంతరత్నం మాదిగ   ఏఐసిసి & ఏపీసీసీ...
By mahaboob basha 2025-09-29 10:30:19 0 106
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com