పేకాట, వివాదాలు.. డీఎస్పీపై పవన్‌ సీరియస్‌ |

0
55

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు, సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం, కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు పవన్ దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన పవన్, పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 

 

ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా వ్యవహరించకూడదని, పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పరకామణి చోరీపై భానుప్రకాష్ రెడ్డి పోరాటం |
తిరుమల పరకామణిలో జరిగిన చోరీ ఘటనపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. ఈ...
By Akhil Midde 2025-10-27 07:28:27 0 46
Sports
2nd Test Day 1
Indian skipper Shubman Gill stars for Team India as he scored his 7th Test century in spectacular...
By Bharat Aawaz 2025-07-02 17:53:09 0 1K
Andhra Pradesh
బిగించిన విద్యుత్ స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలి* *విద్యుత్ కార్యాలయం ముందు సిపిఐ అందోళన*
కోడుమూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో పేదల జీవితాలతో...
By mahaboob basha 2025-07-26 10:44:04 0 778
Andhra Pradesh
స్వచ్ఛమైన మద్యం స్కామ్: సిబిఐ విచారణకు అమిత్ షాకు వైసీపీ లేఖ |
స్వచ్ఛమైన మద్యం కుంభకోణంలో వై.ఎస్.ఆర్.సి.పి. (YSRCP) కీలక డిమాండ్‌ను ముందుకు తెచ్చింది....
By Meghana Kallam 2025-10-11 05:34:32 0 58
Andhra Pradesh
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ముబీనా*
గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్థిని, ముస్లిం మైనార్టీ...
By mahaboob basha 2025-10-25 14:12:09 0 39
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com