క్రైస్తవ ఉజ్జీవ సభల పోస్టర్ ఆవిష్కరణ

0
75

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కంటోన్మెంట్!   ఈనెల 24,25,26 తేదీలలో మడ్ ఫోర్డ్ ధోబీఘాట్ హాకీ గ్రౌండ్స్ లో ప్రఖ్యాత ప్రభోదకులు ఫాదర్ బెర్క్ మెన్స్  పాల్గొంటున్న, ఫాదర్ జార్జ్  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *క్రైస్తవ ఉజ్జీవ సభల పోస్టర్* ను శుక్రవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ ఉజ్జీవ సభలకు ఆహ్వానం అందించిన పాస్టర్ లకు ఎమ్మెల్యే శ్రీగణేష్ ఉజ్జీవ సభల విజయవంతానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాస్టర్లు జూలియస్, అరుణ్,దినకరన్,ఆనంద్, సాల్మన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పరీక్షల పారదర్శకతపై SP ప్రత్యేక దృష్టి |
ఆంధ్రప్రదేశ్‌లో APP (Assistant Public Prosecutor) పరీక్ష కేంద్రాన్ని జిల్లా పోలీస్ అధికారి...
By Bhuvaneswari Shanaga 2025-10-06 04:59:32 0 29
Andhra Pradesh
పారిశ్రామిక వేగం: అనుమతులకు ఇక 'రెడ్ టేప్' దూరం |
రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరిచి, దేశీయ మరియు విదేశీ పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున...
By Meghana Kallam 2025-10-10 04:56:52 0 46
Telangana
ఫాదర్ బాలయ్య నగర్ ల్లో కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా :అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్‌లో ఉన్న...
By Sidhu Maroju 2025-08-21 15:47:41 0 449
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com