పేకాట స్థావరంపై ఎస్ఓటి పోలీసులు దాడులు: ఏడుగురు నిందితుల అరెస్టు.
Posted 2025-10-14 13:01:06
0
56
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ఆల్వాల్ పిఎస్ పరిధిలోని పంచశీల కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్నా నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఓటి పోలీసులు ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారి వద్ద నుండి 2.3 లక్షల నగదు, ఏడు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బౌరంపేట, గాజులరామారం, సంగారెడ్డి..కి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
దుబాయ్లో పెట్టుబడుల కోసం మూడు రోజుల పర్యటన |
విశాఖపట్నంలో వచ్చే నెల జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు,...
ప్రభాస్ పుట్టినరోజున ‘FAUZI’ టైటిల్ పోస్టర్ విడుదల |
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్ను చిత్రబృందం అధికారికంగా...
సెప్టెంబర్ 29 వరకు రాష్ట్రంలో తీవ్ర వర్షాలు |
భారత వాతావరణ విభాగం (IMD) నార్త్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిన లో-ప్రెషర్ ఏరియా కారణంగా...