మేడారంలో మంత్రుల సమీక్ష.. |

0
29

మేడారం జాతర ప్రాంతాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క సందర్శించారు. సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్న అనంతరం మేడారం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 

జాతర ఏర్పాట్లు, రహదారి, నీటి సరఫరా, శానిటేషన్ వంటి అంశాలపై సమీక్ష జరిగింది. అయితే దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఈ సమీక్షకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.

 

మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు పేర్కొన్నారు. ములుగు జిల్లా ప్రజలు మంత్రుల పర్యటనను స్వాగతించారు.

Search
Categories
Read More
Telangana
బీసీ హక్కుల కోసం బంద్‌కు బీఆర్‌ఎస్ మద్దతు – 42% కోటా కోసం పోరాటానికి బలం
బీసీ (పిన్న వర్గాల) సంఘాలు తమ న్యాయమైన హక్కుల కోసం అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు...
By Bharat Aawaz 2025-10-16 09:57:11 0 55
Punjab
ਪੰਜਾਬ ਮੰਡੀ ਬੋਰਡ ਖਰੀਫ ਮੌਸਮ 2025 ਲਈ ਤਿਆਰ
ਪੰਜਾਬ ਮੰਡੀ ਬੋਰਡ ਨੇ 16 ਸਤੰਬਰ ਤੋਂ ਸ਼ੁਰੂ ਹੋ ਰਹੇ #ਖਰੀਫ_ਮੌਸਮ ਲਈ ਪੂਰੀ ਤਿਆਰੀ ਕਰ ਲਈ ਹੈ। ਸਾਰੇ 1,822 #ਮੰਡੀ...
By Pooja Patil 2025-09-13 08:10:36 0 57
Assam
Mass Protests Erupt in Assam Over Delay in Tribal Council Elections
Assam - Hundreds of people from the Sonowal Kachari tribal community took to the streets in...
By Citizen Rights Council 2025-08-02 12:42:18 0 947
Telangana
ప్రభుత్వ భూములు విక్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్ పరిధిలోని నాలెడ్జ్...
By Sidhu Maroju 2025-10-16 07:51:38 0 73
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com