ప్రజా సమస్యల పరిష్కారానికే నా ప్రాధాన్యత: కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

0
56

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ప్రతినిత్యం నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని స్పందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ లో ఉద్యానవన శాఖ ఆధునికరణలో  లో భాగంగా నూతన బోర్ వెల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్కుల అభివృద్ధి వలన గాలి నీటి స్వచ్ఛత ఏర్పడుతుందని అలాగే వీటి వల్ల మనిషి జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీ కల్చరల్ ఇన్చార్జ్ రాజు, కాలనీవాసులు దివాకర్ రెడ్డి, స్థానిక నాయకులు యాదగిరి గౌడ్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
Be the Voice. Join the Awaaz.
Be the Voice. Join the Awaaz. Change doesn't happen by watching from the sidelines. It happens...
By Bharat Aawaz 2025-07-08 18:42:41 0 1K
Entertainment
రిషబ్‌ షెట్టి ఒంటరిగా అద్భుతం సృష్టించాడు |
కాంతారా సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతోంది. రచయిత, దర్శకుడు, నటుడిగా రిషబ్‌...
By Akhil Midde 2025-10-24 09:44:44 0 34
Karnataka
Karnataka Government Eyes Quantum Economy with 20 B USD Action Plan
Karnataka has unveiled a visionary Quantum Action Plan to position the state as a leader in...
By Bharat Aawaz 2025-07-17 06:42:32 0 944
Andhra Pradesh
వెండి ధరకు రెక్కలు: 72% భారీ లాభం |
భారతీయ మార్కెట్‌లో వెండి దూకుడు అంచనాలకు మించి ఉంది.   ఢిల్లీ వంటి ప్రధాన నగరాలలో...
By Meghana Kallam 2025-10-10 09:57:23 0 43
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com