సింగరాయకొండలో అగ్నిప్రమాదం.. పరిశ్రమ దగ్ధం |
Posted 2025-10-10 10:52:39
0
26
ప్రకాశం జిల్లా:ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని ప్రముఖ పొగాకు పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తాన్ని కబళించాయి.
ఈ ఘటనలో సుమారు రూ.500 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా పొగలు, మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
పరిశ్రమలో ఉన్న సాంకేతిక పరికరాలు, నిల్వలో ఉన్న పొగాకు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో మెరిసిన ఆణిముత్యం. డాక్టర్ కే తనూజ. ఇటీవల నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో కర్నూల్ మెడికల్ కళాశాలకు చెందిన డాక్టర్ కుశినేని తనూజ ప్రతిభను కనపరిచారు.
కర్నూలు జిల్లా, మండల కేంద్రమైన గూడూరు పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కుసినేని గిడ్డయ్య,...
గూగుల్ డూడుల్లో నోరూరించే ఇడ్లీ థీమ్ |
అక్టోబర్ 11న గూగుల్ తన హోమ్పేజ్లో ప్రత్యేక డూడుల్ ద్వారా దక్షిణ భారతీయ వంటకమైన...
🌍 World Population Day – July 11 Why It Matters More Than Ever in 2024
Every year on July 11, the world observes World Population Day, a day dedicated to focusing...
రిజ్వాన్ ఔట్.. షాహీన్ చేతిలో పగ్గాలు |
పాకిస్థాన్ క్రికెట్లో మరో సంచలనం చోటుచేసుకుంది. వన్డే జట్టు కెప్టెన్గా మొహమ్మద్...
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పద్మారావు
సికింద్రాబాద్/ కంటోన్మెంట్.
రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని రవాణా...