జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీజేపీ కీలక చర్చలు |
Posted 2025-10-10 06:12:40
0
91
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేడు ఉదయం 10 గంటలకు కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు.
ఇప్పటికే హైదరాబాద్కు పార్టీ ఇన్ఛార్జ్గా అభయ్ పాటిల్ చేరుకున్నారు. ముగ్గురు అభ్యర్థుల పేర్లను హైకమాండ్కు పంపే ప్రక్రియ ప్రారంభమైంది. రేపు అధికారికంగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, స్థానిక నాయకులతో పాటు కేంద్ర నేతల సమన్వయంతో వ్యూహాలు రూపొందిస్తోంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపై పార్టీ వర్గాల్లో చురుకైన చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి పేరు ప్రకటించబడితే ప్రచారానికి వేగం పెరిగే అవకాశం ఉంది.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
బస్తీ వాసులకు అండగా రెడ్డి శెట్టి
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు అయినా పాపయ్య నగర్ తో...
అల్వాల్ సర్కిల్ ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ సమస్యలు - గత పది నెలలుగా ప్రజల ఇబ్బందులు.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ ప్రజలు...
ఐజి విగ్రహం నుండి ఐస్ ఫ్యాక్టరీ వరకు 100 అడుగుల రహదారి నిర్మాణం- ప్రజల డిమాండ్ మేరకు ఎమ్మెల్యే తక్షణ స్పందన
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్. బీఆర్ఎస్ నాయకుడు ప్రశాంత్ రెడ్డి...