మాతృవియోగంలో భూపతిరెడ్డిని పరామర్శించిన సీఎం |

0
27

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జరగనుంది. ఇటీవల తన తల్లి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని పరామర్శించేందుకు సీఎం రేవంత్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లనున్నారు.

 

ఈ సందర్బంగా భూపతిరెడ్డికి సానుభూతి తెలియజేస్తూ, కుటుంబ సభ్యులను ధైర్యం చెబుతారు. ఈ పరామర్శ రాజకీయ పరంగా కాకుండా మానవీయ కోణంలో ముఖ్యమంత్రి స్పందనగా భావించబడుతోంది. భూమారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో కూడా సీఎం పాల్గొననున్నారు.

 

ఈ కార్యక్రమానికి జిల్లా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్ నగరంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు.

Search
Categories
Read More
Business
Cabinet Approves Employment Linked Incentive Scheme
Union Cabinet approves the Employment Linked Incentive (ELI) Scheme aimed at supporting job...
By Bharat Aawaz 2025-07-03 08:38:44 0 2K
Meghalaya
Meghalaya Teachers Association Honors Outstanding Students
  The All Meghalaya Upper Primary and Secondary Deficit Pattern School Teachers'...
By Pooja Patil 2025-09-12 06:58:59 0 88
Andhra Pradesh
ప్రజాస్వామ్య దేశంలో దేవుళ్ళుగా భావించే ఓటర్లను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నైజాన్ని గుర్తు చేస్తూ జూన్ 4 ని వెన్నుపోటు దినంగా
ప్రజాస్వామ్య దేశంలో దేవుళ్ళుగా భావించే ఓటర్లను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నైజాన్ని గుర్తు...
By mahaboob basha 2025-06-05 00:37:56 0 1K
Andhra Pradesh
అదే జోరు అదే హోరు నాలుగో మండలం గూడూరు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం సూపర్ హిట్
గూడూరు నలుమూలల నుంచి కదిలిన జనసేన కార్యకర్తలు ప్రజానేత సంధ్య విక్రమ్ కుమార్ కు జననీరాజనాలు...
By mahaboob basha 2025-07-14 04:01:15 0 951
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com