రేణిగుంట–ఎర్పేడు ప్రాంతాల్లో డ్యూయాంగన్ దర్యాప్తు. |

0
43

తిరుపతి జిల్లా రేణిగుంట, ఏర్పేడు ప్రాంతాల్లో చైనా దేశస్థుడైన డ్యూయాంగన్ నివాసాలపై Enforcement Directorate (ED), Intelligence Bureau (IB) అధికారులు అక్టోబర్ 9న సోదాలు నిర్వహించారు. 

 డ్యూయాంగన్ ‘Big Kitchen’ అనే హోటల్ ద్వారా చైనా ఉద్యోగులకు సేవలు అందిస్తూ, పన్నులు చెల్లించకుండా కోట్ల రూపాయల లావాదేవీలు చైనా దేశానికి మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

 అతని స్క్రాప్ గోడౌన్, బ్యాంకు ఖాతాలు, వివిధ కంపెనీల పేరుతో నిర్వహించిన వ్యాపారాలపై అధికారులు విచారణ చేపట్టారు. 

2021లో వీసా ఉల్లంఘన, ఫోర్జరీ కేసులతో అతను అరెస్టయ్యాడు. ప్రస్తుతం తిరుపతి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు తిరుపతి జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

Search
Categories
Read More
Manipur
President’s Rule Extended in Manipur Amid Ongoing Unrest
The Indian Parliament has officially approved an extension of President’s Rule in...
By Bharat Aawaz 2025-08-06 06:30:36 0 709
Health & Fitness
ORS పేరుతో మోసాలకు ఇక బ్రేక్‌ పడనుంది |
ఓఆర్‌ఎస్ (ORS) పేరుతో మార్కెట్‌లో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర...
By Bhuvaneswari Shanaga 2025-10-23 06:29:41 0 50
Andhra Pradesh
గూడూరు ఇంచార్జ్ ఎస్సై డి వై. స్వామి
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు కోడుమూరు సీఐ తబ్రేజ్ సూచన మేరకు మొహర్రం...
By mahaboob basha 2025-07-04 00:52:45 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com